బెడిసికొట్టిన గుప్తనిధుల వేట!
పలమనేరు:  గుప్తనిధుల కోసం వెళితే కరెంటు షాక్‌ కొట్టి లబోదిబోమన్నారు. పక్కాగా స్కెచ్‌ వేసినా వన్యప్రాణులను హతమార్చేందుకు వేటగాళ్ల అమర్చిన కరెంటు తీగల కారణంగా ప్లాన్‌ బెడిసి కొట్టింది. ఎనిమిదిమంది ముఠాలో ముగ్గురు కరెంటు షాక్‌ కొట్టింది. చివరకు తేలుకుట్టిన దొంగల్లా ఆస్పత్రిలో చేరారు.  అయితే ఇంటిమీద కర…
మొన్న ట్రిపుల్‌ సెంచరీ.. మళ్లీ డబుల్‌ సెంచరీ
ధర్మశాల: రంజీ ట్రోఫీలో ముంబై బ్యాట్స్‌మన్‌ సర్ఫరాజ్‌ ఖాన్‌ జోరు కొనసాగుతోంది. వారం రోజుల క్రితం ఉత్తరప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ట్రిపుల్‌ సెంచరీ సాధించిన సర్ఫరాజ్‌ ఖాన్‌.. తాజాగా హిమాచల్‌ప్రదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో డబుల్‌ సెంచరీ సాధించాడు. సోమవారం ప్రారంభమైన మ్యాచ్‌లో తొలి రోజు మూడో సెషన్‌లో స…
సబ్సిడీపై పట్టాలు ఇవ్వాలని మిర్చి రైతుల వినతి
_మిర్చి రైతులకు సబ్సిడీపై టార్పాలిన్ పట్టాలు ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. గతంలో సీజన్లో ప్రభుత్వం సబ్సిడీపై పట్టాలు ఇచ్చిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. జి.కొండూరు గ్రామానికి చెందిన పలువురు మిర్చి రైతులు బుధవారం విలేకరులతో మాట్లాడుతూ తమ సమస్యలను చెప్పుకున్నారు. గతంలో ఉద్యానవన శాఖ ద్వారా 11 వేల రూప…